విద్యుత్ ఘాతంతో మరణిస్తే ₹8 లక్షల ఎక్స్గ్రేషియా: టిజిఎస్పిడిసిఎల్
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది.
పెద్దపల్లి నియోజకవర్గంలో 16 ఆర్ఓబీ పనుల మంజూరుతో పాటు నాలుగు లెవల్ క్రాసింగ్ పనులకు సంబంధించిన సాంకేతిక నివేదికలను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
తూర్పు కనుమల పరిధిలో లభించిన అరుదైన నూతన రకం మొక్కకు ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ అనే పేరు పెట్టారు.
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదు కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోసం విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రూ. 350 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.6.45 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్ర రుణాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.
ఆళ్లగడ్డలో చోటుచేసుకున్న అహోబిలం టెండర్ల వివాదంపై టీడీపీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నుంచి వివరణ కోరేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.
గుంటూరు సభలో జరిగిన వివాదంపై టీడీపీ కమిటీ ముందు హాజరైన బోండా ఉమ, తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని స్పష్టం చేశారు.