మన పత్రిక: గుంటూరు సభ వివాదంపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీకి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన వివరణ సమర్పించారు. ఈ సందర్భంగా తాను ఎల్లప్పుడూ పార్టీ నిబంధనలకు లోబడే వ్యవహరించానని, చంద్రబాబు నాయుడి ఆదేశాలను శిరోధార్యంగా భావిస్తానని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి వివాదాన్ని సృష్టించాయని బోండా ఉమ ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుతో జరిగింది కేవలం బహిరంగ పలకరింపు మాత్రమేనని, అందులో ఎటువంటి రహస్య భేటీ లేదని కమిటీకి తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని పార్టీ కమిటీకి ఆయన హామీ ఇచ్చారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఖమ్మం గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా
- Telangana Family Register: రేషన్ కార్డు ఉంటే చాలు.. మీసేవలో ఫ్యామిలీ సర్టిఫికెట్! ఓటర్ల SIR కి ఇది కూడా వర్తిస్తుంది
- ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష: పంటల రక్షణకు చర్యలు
- ముద్రగడతో వ్యక్తిగత అనుబంధమే ఉంది, రాజకీయం లేదు: జ్యోతుల నెహ్రూ
- సింహాచలంలో వైభవంగా గిరిప్రదక్షిణ పోటెత్తిన భక్తజనం
