Inter Student Missing : కాలేజీ నచ్చలేదు.. నాకోసం వెతకొద్దు.. లేఖ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్

inter student missing from college in nizamabad

Inter Student Missing : నాకు కాలేజీ నచ్చలేదు. నన్ను వెతకొద్దు.. అంటూ లేఖ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బోధన్ పట్టణంలో ఉన్న విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్జున్ అనే విద్యార్థి తనకు కాలేజీ నచ్చలేదని.. తన కోసం వెతకొద్దని లేఖ రాసి మరీ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు … Read more

Maganti Sunita : మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్

maganti sunita receives b from from kcr

Maganti Sunita : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. జూబీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఆమెకు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అధికారికంగా మాగంటి సునీతను ఎన్నికల బరిలో దింపుతున్నట్టు బీఆర్ఎస్ … Read more

Telangana Rains : రైతులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు

rains continue another 3 days in telangana

Telangana Rains : ఇప్పుడిప్పుడే పంటలు కోసి ధాన్యం చేతికొస్తుంది అని రైతులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇంతలోనే వర్షాలు వాళ్ల ఆశల మీద నీళ్లు పోస్తున్నాయి. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల మార్కెట్లలో ఎండబెట్టిన ధాన్యం కాస్త తడిసి ముద్దయింది. ఇంకా కోయని వరి కూడా తడిసి పోయి వానకు నేలకొరిగింది. నైరుతి రుతుపవనాలు బైబై చెప్పినప్పటికీ, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో … Read more

Medaram : మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించిన పొంగులేటి, సీతక్క

ministers ponguleti, seethakka visit medaram

Medaram : తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇవాళ మేడారంలో పర్యటించారు. ఈసందర్భంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. వచ్చే సంవత్సరం  ఫిబ్రవరి నెలలో మేడారం పెద్ద జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈసారి మేడారం జాతర ఏర్పాట్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముందు నుంచే అభివృద్ధి పనులను చేపట్టింది. అయితే.. మంత్రులు పొంగులేటి, సీతక్క మేడారం పర్యటనకు వచ్చినా, … Read more

Vishnu Vardhan Reddy : రాముడి రాజ్యం కావాలా? లేక రావణుడి రాజ్యం కావాలా?

p Vishnu Vardhan reddy joins for jubilee hills by election campaign

Vishnu Vardhan Reddy : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారి అయి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు, ఆయా పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల మరణించిన మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి ఇంకా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. తాజాగా … Read more

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నామినేషన్లు ఆరంభం

Jubileehills by election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 15న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 17న నామినేషన్లు వేస్తారని సమాచారం. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా విడుదల. నవంబర్ 11న పోలింగ్, 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. … Read more

Rains Damage Crops : అకాల వర్షం.. తడిసిన ధాన్యం.. రైతుల ఆందోళన

paddy grains soaked due to untimely rains in telangana

Rains Damage Crops : అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవలే పంట కోసి చేతికొచ్చింది అని అనుకునే లోపే అకాల వర్షం రూపంలో రైతులకు సమస్యలు వచ్చేశాయి. వరి కోసి వడ్లను ఎండబెట్టిన రైతులను అకాల వర్షం కాటేసింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల పలు మార్కెట్ యార్డలో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇంకో వారం అయితే ధాన్యాన్ని మార్కెట్ నుంచి … Read more

BTech Student Suicide : కాలేజీలో చెప్పే పాఠాలు అర్థం కావట్లేదని యువతి ఆత్మహత్య

btech student commits suicide in hanmakonda

BTech Student Suicide : కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక ఏం చేయాలో తెలియని ఓ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కీర్తన హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. కానీ, కాలేజీలో లెక్చరర్స్ చెబుతున్న లెస్సన్స్ అర్థం కాక, తన కుటుంబ సభ్యులను వదిలి హైదరాబాద్ లో … Read more

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్

Out sourcing employees corporation Telangana

తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ( Out sourcing employees corporation Telangana ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ ఏజెన్సీల వల్ల ఉద్యోగులు వేతన దోపిడీకి గురవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి హక్కులు, వేతనాలు … Read more

TG: బీసీ రిజర్వేషన్లపై 14న రాష్ట్ర బంద్: ఆర్.కృష్ణయ్య

Telangana: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 9 హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలపై, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం నాయకులు, ఎంపీ ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న అన్ని బీసీ సంఘాలతో కలిసి … Read more