రెవెన్యూ అధికారులకు నల్గొండ కొత్త కలెక్టర్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా (Nalgonda District) నూతన కలెక్టర్ బి. చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పరిపాలనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. శుక్రవారం తన ఛాంబర్‌లో తొలిసారిగా రెవెన్యూ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ కీలక ఆదేశాలు: ఈ సమావేశంలో భూభారతి, పౌరసరఫరాల శాఖ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. Mana Patrika DeskMana Patrika Web Desk is … Read more

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: వాట్సాప్‌లోకే హాల్ టికెట్లు..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై హాల్ టికెట్ల కోసం కళాశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌ (WhatsApp) నంబర్లకే పంపించాలని నిర్ణయించింది. ముందే ఎందుకు? వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 45 రోజుల నుంచి రెండు నెలల ముందే హాల్ టికెట్లను తల్లిదండ్రుల ఫోన్లకు పంపనున్నారు. హాల్ టికెట్లలో … Read more

PM Kisan: రైతులకు రూ.2000.. జమ అయ్యేది అప్పుడే! ఈ-కేవైసీ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. త్వరలోనే 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఎప్పుడు జమ అవుతాయంటే? ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 విడతల … Read more

కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.3000 కోట్ల నిధులు విడుదల? మాజీ సర్పంచుల్లో ఆశలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం వీడనుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. రూ.3000 కోట్లు పెండింగ్: గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3000 కోట్ల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో, పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర … Read more

TG News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకమైన ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ (Musi River Rejuvenation Project) పనులను వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. మార్చి 31లోపు అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం వెల్లడించిన కీలక అంశాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more

కేసీఆర్, హరీష్‌లే టార్గెట్.. ఉరితీసినా తప్పులేదంటూ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావు చేసిన ‘జల ద్రోహం’పై ‘సిట్’ (SIT – Special Investigation Team) విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఆరోపణలు – సిట్ విచారణకు కారణాలు: హరీష్ రావు కౌంటర్ … Read more

నీటి వాటాల్లో రాజీపడేదే లేదు: గత పాలకుల పాపాలివే.. అసెంబ్లీలో లెక్క తేలుస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అనంతరం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలివే: Mana Patrika DeskMana … Read more

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్.. 70% సబ్సిడీతో గేదెల పంపిణీ

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు. భారీ సబ్సిడీ: ఈ పథకం కింద … Read more

Drunk and Drive: న్యూ ఇయర్ రోజు 1198 కేసులు.. వాహనాలు సీజ్ 

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల జోష్‌లో నిబంధనలు మరిచిన మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా యువత మద్యం సేవించి రోడ్లపై చిందులు వేశారు. అర్ధరాత్రి దాకా రోడ్లపై హల్చల్ చేస్తూ, పోలీసు ఆంక్షలను బ్రేక్ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల భరతం పట్టారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేవలం హైదరాబాద్ … Read more

TG News: రూ.5 వేల కోట్ల అమ్మకాలు, సర్కార్‌కు కాసుల వర్షం

మన పత్రిక, వెబ్​డెస్క్: కొత్త సంవత్సరం (2026) వేడుకల సందర్భంగా తెలంగాణలో మందుబాబులు పండగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. బార్లు, పబ్బులు, క్లబ్బులతో పాటు వైన్ షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వం కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు జోరుగా సాగాయి. న్యూ ఇయర్ జోష్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రూ.5 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు … Read more