జైపాల్ రెడ్డి వర్ధంతి: ఢిల్లీలో నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి ఆశయాలను తమ ప్రభుత్వం ముందడుగుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.