కాళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద నీరు
కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటింది.
కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటింది.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ₹5 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచింది.
పెద్దపల్లి నియోజకవర్గంలో 16 ఆర్ఓబీ పనుల మంజూరుతో పాటు నాలుగు లెవల్ క్రాసింగ్ పనులకు సంబంధించిన సాంకేతిక నివేదికలను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఓటర్ల సవరణ కార్యక్రమంలో పార్టీ బిఎల్ఏలు అందిస్తున్న సేవలను తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ అభినందించింది. న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో లెక్చరర్ అవమానించడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి తప్ప అవమానించకూడదని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి పనుల నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు.
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
గంజాయి రవాణా కేసులో నిందితులకు ఖమ్మం కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది. రేషన్ కార్డు (Food Security Card – FSC) ఉన్న ప్రతి కుటుంబానికి అధికారికంగా ఒక గుర్తింపు పత్రాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ విధానంలో ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ (Telangana Family Register) మరియు ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ (FRC) ను ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అంటే ఏమిటి? జూలై 25న రెవెన్యూ శాఖ జారీ చేసిన … Read more
ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని తెలిపారు.