హైదరాబాద్: ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాల బంద్
మన పత్రిక హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల మొండివైఖరికి నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిపివేయాలని (బంద్) నిశ్చయించింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా, తమకు ఇచ్చే మార్జిన్ను పౌల్ట్రీ కంపెనీలు భారీగా తగ్గించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని, ఈ పరిస్థితుల్లో వ్యాపారం చేయడం భారంగా … Read more