మంత్రి ఉత్తమ్.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

మన పత్రిక, సూర్యాపేట: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), సివిల్ … Read more

నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి

మన పత్రిక, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ బస్సు మొత్తం 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా రాత్రి రెండు గంటల సమయంలో … Read more

Miryalaguda: మిర్యాలగూడలో అధికారుల దాడులు.. 6 గ్యాస్ సిలిండర్ల సీజ్

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లై) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న మంజీర బార్ అండ్ రెస్టారెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ సిలిండర్లను … Read more

TG Digital Health Profile: సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్

మన పత్రిక, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ వ్యవస్థను తీసుకువస్తోంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు అమలు, ముందస్తు ఏర్పాట్లు, సాంకేతిక సదుపాయాలపై ఆయన సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ పైలట్ ప్రాజెక్టును … Read more

ఖమ్మంలో కవిత అరెస్టు.. హైదరాబాద్‌కు తరలింపు

మన పత్రిక, ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, హైదరాబాద్‌కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కవిత ఆరోపించారు. ఆ బాధితులకు అండగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో … Read more

Hyderabad: కూకట్‌పల్లిలో నల్లచెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

మన పత్రిక, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని కూకట్‌పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నల్లచెరువును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు వద్ద గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా హైదరాబాద్‌ను మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా … Read more

తెలంగాణ విద్యార్థినులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్: త్వరలోనే ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు!

EV SCOOTER SCHEME FOR GIRL STUDENTS BY TELANGANA GOVERNMENT

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8, 2026) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినుల (Free Electric Scooters for Students Telangana) కోసం ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ పథకం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు: కీలక వివరాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more

తెలంగాణ బడ్జెట్ 2026-27: మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్.. ఆ భారీ ప్రాజెక్టుల కోసం రూ.15,000 కోట్లు!

మన పత్రిక వెబ్​డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన (Infrastructure) పైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా వడ్డీ లేని రుణాలను (Interest-free loans) రాబట్టాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్ అంచనాల్లోని ముఖ్యాంశాలు: తాజా నివేదికల ప్రకారం.. మౌలిక వసతుల ప్రాజెక్టుల నిమిత్తం కేంద్రం నుంచి దాదాపు రూ.15,000 కోట్ల … Read more

సిరిసిల్ల ‘శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్’ వార్షికోత్సవం ఘనం.. ముఖ్య అతిథిగా డీఎస్పీ నాగేంద్ర చారి!

మన పత్రిక వెబ్​డెస్క్, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ‘శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్’ (sri krishnaveni talent school) వార్షికోత్సవ (Annual Day) వేడుకలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. శనివారం (మార్చి 7, 2026) స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ నాగేంద్ర చారి: ఈ ఘనమైన వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ నాగేంద్ర చారి … Read more

నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. ఏప్రిల్‌లో రెండో విడత: మంత్రి పొంగులేటి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా (మార్చి 31) రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే గృహప్రవేశాల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం సచివాలయంలో ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’లో భాగంగా.. 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి … Read more