Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!

Nalgonda rain news

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకొండ కోమ్మెపల్లిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, సిబ్బంది పాఠశాలకు చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప … Read more

Karimnagar | డాక్టర్ ఆత్మహత్య.. క్రిప్టో మోసమే కారణమా?

karimnagar doctor news

మన పత్రిక, వెబ్​డెస్క్: మృతుడు మంకమ్మతోటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ( Doctor srinivas ) , గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త ఆత్మహత్యపై డాక్టర్ విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్, కిరణ్, గణేష్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్త ‘మెటా ఫండ్’లో డబ్బులు పెట్టారని, వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండటంతో శ్రీనివాస్ … Read more

High Alert: మరో 3 గంటల్లో భారీ వర్షం, జిల్లాలకు హెచ్చరిక!

telangana heavy rain alert next 3 hours montha cyclone

తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక! మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా … Read more

Collector: వర్షంలో ధాన్యం కేంద్రం తనిఖీ.. రైతులకు నల్గొండ కలెక్టర్ సూచన!

nalgonda collector ila tripathi inspects koppole paddy

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఉదయం కురుస్తున్న వర్షంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయకుండా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు వహించాలని … Read more

Cyclone Montha : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

heavy rains in Telangana due to montha cyclone

Cyclone Montha : ప్రస్తుతం ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో మొంథా తుపాను ధాటికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలకు ఏపీ అంతటా అతలాకుతలం అవుతోంది. కోస్తాంధ్రతో పాటు ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలంలోనూ భారీగా వర్షాలు, వరదలు రావడంతో భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ … Read more

CPGET 2025 | కౌన్సెలింగ్ నేటి నుంచే.. షెడ్యూల్ ఇదే!

CPGET FINAL PHASE COUNSELLING

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్ (CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 29) ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, మరియు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. తుది విడత సీట్లను నవంబర్ 9న కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Suryapet: గొర్రెల మందపై కుక్కల దాడి.. 10 గొర్రెలు మృతి!

Suryapet news

మన పత్రిక, వెబ్​డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు … Read more

Harish Rao : హరీశ్ రావు తండ్రి అంత్యక్రియలు పూర్తి

harish rao father final rites completed

Harish Rao : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. సత్యనారాయణ అంత్యక్రియలకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ అభిమానులు హాజరయ్యారు.

Harish Rao : ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి కన్నుమూత

harish rao father tanniru Satyanarayana passes away

Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి ఇక లేరు. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. వయసు మీద పడటం, పలు ఇతర అనారోగ్య కారణాలతో సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ పార్థీవ దేహాన్ని ఉంచారు. హరీశ్ రావు తండ్రి ఆకస్మిక మరణంతో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ … Read more

Wines Tenders: ఒకే వ్యక్తికి 5 షాపులు!

Wines Tenders

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన … Read more