Cyclone Montha : ప్రస్తుతం ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో మొంథా తుపాను ధాటికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలకు ఏపీ అంతటా అతలాకుతలం అవుతోంది. కోస్తాంధ్రతో పాటు ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలంలోనూ భారీగా వర్షాలు, వరదలు రావడంతో భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
