తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో మూడు గంటల్లో భారీ వర్షం, ఈ జిల్లాలకు హెచ్చరిక!
మన పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు ( Cyclone in telangana ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం మరో మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
Advertisement
ముఖ్యంగా హైదరాబాద్, హనుమకొండ, జనగాం, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగా రెడ్డి, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వర్షం తగ్గే వరకు రైతులు వరి కోతలు కోయవద్దని జిల్లా కలెక్టర్లు సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
