కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
వరంగల్ మామునూరు విమానాశ్రయ పనులను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ శివార్లలోని జల్పల్లి రోడ్డుపై 500కు పైగా ఓటర్ కార్డులు ఒక బ్యాగులో లభించాయి. వీటిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడైన రాజ్కుమార్ రంగారెడ్డి జిల్లాలో మృతి చెందాడు. ఘటనాస్థలిలో విషం బాటిల్ లభించింది.
పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సాంకేతిక లోపాల కారణంగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైంది. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.
షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ చేసిన దారుణాలపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విడాకులు కోరిన భార్య, పిల్లలను అతడు హతమార్చాడు.
మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
హైదరాబాద్లో ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై తిరుపతిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.