హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు అదుపుతప్పి అపార్ట్‌మెంట్ గేటును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారును వదిలేసి నిందితులు పరారయ్యారు.

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపిన నాగుపాము పిల్లలు

హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించాయి. సమాచారం అందుకున్న నిపుణులు వాటిని సురక్షితంగా తరలించారు.

తెలంగాణలో ఈ నెల 14న కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల జాప్యానికి నిరసనగా ఈ నెల 14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమిరేట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానయాన సేవల పెంపుపై చర్చించారు.

కాళేశ్వరం బ్యారేజీ గేట్లు మూయడం ప్రమాదకరం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం బ్యారేజీల గేట్లు మూసి ఉంచడం ప్రమాదకరమని, పునరుద్ధరణ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఫిన్లాండ్‌లో మణిదీప్ అదృశ్యం కేసులో కీలక మలుపు

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ కేసులో లభ్యమైన మృతదేహంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.