సీనియర్ ఆటగాళ్లకు గౌరవం, నమ్మకం ఇవ్వాలి: అజింక్య రహానే
టెస్టు క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం, స్పష్టమైన పాత్రలు ఇవ్వాలని అజింక్య రహానే అభిప్రాయపడ్డారు.
టెస్టు క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం, స్పష్టమైన పాత్రలు ఇవ్వాలని అజింక్య రహానే అభిప్రాయపడ్డారు.
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు సంబంధించి భారత జట్టు ఆటగాళ్లకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సందేశం ఇచ్చారు.
టి20 క్రికెట్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరో 16 పరుగుల దూరంలో ఉన్నారు. జింబాబ్వే సిరీస్లో ఈ రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది.
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై భారత మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. అతనికి భయం అంటే ఏంటో తెలియదని, అతడు బ్యాటర్ కాదని డైనమైట్ అని వ్యాఖ్యానించారు.
జింబాబ్వేతో నేటి నుంచి ప్రారంభమవుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగుతోంది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా వరుసగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్ల చేతిలో ఓటమిని చవిచూసింది. అంతర్జాతీయ స్థాయిలో అయ్యర్ కెప్టెన్సీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మద్యం తాగి వాహనం నడిపినందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఆగస్టు 18 నుండి ఆయన శిక్షను అనుభవించాల్సి ఉంది.
ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్, టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
జింబాబ్వేతో జరగనున్న మూడు టి20ల సిరీస్ కోసం టీమిండియా జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు హరారేలో పర్యటించనుంది.
టీమిండియా బౌలింగ్ విభాగం అంతర్జాతీయ స్థాయిలో విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.