హైదరాబాద్: రాంనగర్ గణేశ్ ఆగమన్‌లో విషాదం

హైదరాబాద్: రాంనగర్‌ వినాయకుని ఆగమన ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకుంది. శనివారం రాత్రి VST నుంచి రాంనగర్‌ చౌరస్తా వరకు భారీ డీజే శబ్దాల నడుమ యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బద్రినాథ్ అనే యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్‌ ద్వారా అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. … Read more

నరసరావుపేట: మహిళ కడుపులో పెన్నులు, స్పూన్లు

AP: నరసరావుపేటలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పొత్తికడుపులో పెన్నులు, స్పూన్లు ఉండటం చూసి వైద్యులు విస్తుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటకు చెందిన 30 ఏళ్ల పెనుగొండ పావని కడుపునొప్పితో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్, ఇతర పరీక్షలు చేసిన నిపుణులు ఆమె పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి వాటిని సురక్షితంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె … Read more

సిద్ధిపేట: నేడు BRS నేతలతో KCR మీటింగ్

హైదరాబాద్: గురువారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు కీలక భేటీ జరగనుంది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరుకావాలని అధిష్టానం సూచించింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతాంగ … Read more

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత

TG: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి తమ అమ్మపై పగ పెంచుకున్నారని ఆరోపించారు. తాను కేవలం వ్యక్తిగత అంశంపైనే మాట్లాడానని, పార్టీ గురించి కాదని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన సురేఖను బలి చేయడం సరికాదన్నారు. “మా అమ్మ ఏం తప్పు చేసింది? ఆమె శాఖలో ఎటువంటి తప్పూ జరగలేదు. … Read more

కొండా సురేఖ చేరిక ప్రచారంపై మురళీధర్ రావు ఘాటు వ్యాఖ్యలు

మాజీ మంత్రి కొండా సురేఖ బీజేపీలో చేరుతారనే వార్తలపై సీనియర్ నేత పి. మురళీధర్ రావు స్పందిస్తూ, ఇతర పార్టీల నుంచి బహిష్కృతులైన వారిని చేర్చుకునేందుకు బీజేపీ డంపింగ్ బిన్ కాదని వ్యాఖ్యానించారు.

Teachers Day 2026: ఎ. మదన్ లాల్‌కు Best Teacher Award

ajmera madanlal

మన పత్రిక, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం–2026 సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎ. మదన్ లాల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఎ. మదన్ లాల్ ప్రస్తుతం కోనరావుపేట మండలంలోని ప్రాథమిక పాఠశాల, కోనరావుపేటలో ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయనను జిల్లా స్థాయి ఉత్తమ … Read more

జీ5లో ‘బందర్’ చిత్రం: బోబీ డియోల్ నటన ఎలా ఉందంటే?

అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బోబీ డియోల్ నటించిన నేరపూరిత క్రైమ్ డ్రామా ‘బందర్’ ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలు పరిశీలిస్తే…

ఎపిక్ ట్రైలర్ లాంచ్‌లో రష్మికను వదిన అని పిలిచిన ఆనంద్

ఎపిక్ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ నటి రష్మిక మందన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మికను తన వదినగా పేర్కొంటూ ఆమె అందిస్తున్న మద్దతును గుర్తుచేసుకున్నారు.

సెప్టెంబరు 5న బ్యాంకులు పనిచేస్తాయా?

సెప్టెంబరు 5న బ్యాంకులు తెరిచే ఉంటాయని ఆర్బీఐ సెలవుల జాబితా ఆధారంగా స్పష్టమవుతోంది. ఇది నెలలోని మొదటి శనివారం కావడంతో సాధారణ పనిదినంగానే పరిగణిస్తారు.