రామాయణ ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొత్త వివరాలను వెల్లడించారు.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొత్త వివరాలను వెల్లడించారు.
నీట్ పరీక్షల అక్రమాలు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘రణబలి’ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయ్ చివరి చిత్రంగా వచ్చిన జాన నాయగన్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనమైన ప్రారంభాన్ని అందుకుంది.
తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా నాగబంధం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
నీట్ అక్రమాలకు నిరసనగా తెలంగాణలోని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఓస్మానియా యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది.
తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత పీవీఎల్ నరసింహరాజు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అస్సాంలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా, 11 జిల్లాల్లోని 7.21 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది.