బిగ్‌బాస్ 10.. 16 మంది పోటీదారులు వీళ్లే!

తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు ‘బిగ్‌బాస్ సీజన్-10’ వచ్చేసింది. కింగ్ నాగార్జున తనదైన శైలి హోస్టింగ్‌తో షోను ఘనంగా ప్రారంభించారు. ఈ సారి కామన్ మ్యాన్, సెలబ్రిటీల కాంబినేషన్‌లో 16 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్ల వివరాలు:

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. SUICIDE NOTE

హైదరాబాద్: “అమ్మ నాన్నకు సారీ.. నాకు బ్రతకాలనే ఆశ లేదు” అని సూసైడ్ నోట్ రాసి ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తాను తప్పు చేశానని, దానికి చావే శిక్ష అని లేఖలో పేర్కొన్న ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను సకాలంలో కాపాడారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈశ్వర్ సాయి అనే వ్యక్తి మోసం చేశాడని మాధురి … Read more

మళ్లీ సీఎంగానే సభలోకి కేసీఆర్: బీఆర్‌ఎస్ ఎల్పీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అనుచిత భాష వాడుతున్నందున, అలాంటి గౌరవం లేని సభకు BRS అధినేత కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నేతలు సభలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ సీఎంగానే అడుగుపెట్టారని, కేసీఆర్ కూడా అదే బాటలో మళ్లీ … Read more

BIG BREAKING: డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తోటి నటుడు ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతూ ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి … Read more

రాజమండ్రిలో గాల్లోకి లేచిన ఆటో

AP: రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైలు వంతెన ప్రారంభంలో ఓ ఆటో అనూహ్య రీతిలో గాల్లోకి లేచిన సంఘటన కలకలం రేపింది. అధిక బరువుతో చెక్కల లోడును తీసుకెళ్తున్న ఆటో, రోడ్డుపై ఉన్న మూడు స్పీడ్ బ్రేకర్లను దాటే క్రమంలో తీవ్రంగా అదుపుతప్పింది. వెనుక వైపు బరువు ఎక్కువగా ఉండటంతో వాహనం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు తక్షణమే స్పందించి, ఆటోలోని చెక్కలను బయటకు తీసి వాహనాన్ని సురక్షితంగా కిందకు … Read more

అమ్మను బలి చేస్తారనుకోలేదు: కొండా సుస్మిత ఆవేదన

తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఆదిలాబాద్‌లో విద్యార్థి సూసైడ్

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంతో అనే అభ్యర్థి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టిఫిన్ చేద్దామని స్నేహితులు పిలిచారు. తర్వాత వస్తానని చెప్పి అనంతరం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా ఆయన ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. కుటుంబ కారణాల వల్లే స్వామిరామం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు … Read more

రేపటి నుంచే తెలంగాణ శాసనసభ సభలు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. భద్రతా దృష్ట్యా పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సభల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరగా, అన్ని రకాల ప్రభుత్వ సమాచారాన్ని త్వరితగతిన అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విడత సమావేశాల్లో ప్రధానంగా యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు 21 ఏళ్లకే పోటీ … Read more

సిద్దిపేట: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి SUICIDE

TG: సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన ఆకుబత్తిని పవన్ (30) ఏడేళ్లుగా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు వచ్చిన అతను, ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని … Read more

TG: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు కోటి మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత సదుపాయాన్ని చూసి ఓర్వలేక కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ … Read more