మన పత్రిక: తల్లిని, చెల్లిని గౌరవించనివారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం సాగించిన పాలనపై విమర్శలు గుప్పించారు.
పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకంతో సుమారు లక్షా పది వేల మంది విద్యార్థులు కొత్తగా చేరారని ఆయన వెల్లడించారు. అలాగే ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని తెలిపారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- వైసీపీ పాలనలోనే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
- సిద్దిపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 68 మందికి రూ.5.61 లక్షల జరిమానా
- వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం: కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
- పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం: 10 ఏళ్ల జైలు, రూ. 10 కోట్ల జరిమానా
