బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా రీఎంట్రీ: కొత్త చిత్రాల ప్రకటన
సుదీర్ఘ విరామం అనంతరం బాలీవుడ్ నటుడు గోవిందా ‘రూప’, ‘దునియాదారి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలను ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.
సుదీర్ఘ విరామం అనంతరం బాలీవుడ్ నటుడు గోవిందా ‘రూప’, ‘దునియాదారి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలను ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.
అధిక చక్కెర కలిగిన పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
కుటుంబం ఒత్తిడితో పెళ్లికి సిద్ధపడుతున్న తరుణంలో కీర్తనా మీనన్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత నిర్ణయాల కోసం ఆమె గుండు గీయించుకోవడం చర్చనీయాంశమైంది.
గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావును నియమిస్తూ కళాశాల యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
కామారెడ్డి జిల్లాలో పాత నాణేల వ్యాపారం పేరుతో జరిగిన సైబర్ మోసంలో ఒక వ్యక్తి రూ.64 వేలు కోల్పోయారు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎల్. రాములు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
రా ఎన్టీఆర్ అనే సంస్థతో ఎన్టీఆర్కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రతినిధులు స్పష్టం చేశారు.
శ్రీకాంత్, లయ జంటగా నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నారు.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ.! సుకుమారి’ చిత్రం ఈ నెల 17న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్పై బాబా మైలవరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1=100’ చిత్ర టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది.