PM Modi GST Utsav | 5% GST మాత్రమే! మోడీ ప్రభుత్వం కొత్త ప్రకటన
జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే: 5%, 18%ఇకపై జీఎస్టీ పన్ను విధానం చాలా సరళంగా ఉండబోతోంది. కేంద్రం ప్రకటించిన కొత్త నిర్ణయం ప్రకారం, దేశంలో కేవలం 5% మరియు 18% అనే రెండు పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇది పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న 99 నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఆరోగ్యం, బీమా, ఔషధాలపై భారం తగ్గనుందిఈ సంస్కరణల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్, … Read more