AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు.
అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి.
Advertisement
ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://pgscholarship.aicte.gov.in/ సందర్శించండి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
