AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు.
అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి.
Advertisement
ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://pgscholarship.aicte.gov.in/ సందర్శించండి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
