National PG Scholarship by UGC : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలోని పీజీ విద్యార్థుల కోసం జాతీయ పీజీ స్కాలర్షిప్ను ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు సంవత్సరానికి 10 నెలలు, నెలకు ₹15,000 చొప్పున మొత్తం ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు అందజేయబడుతుంది. ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30% స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 31, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం https://www.ugc.gov.in/ లేదా https://scholarships.gov.in/home సందర్శించండి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- ఆగస్టు 2026 బ్యాంక్ సెలవుల జాబితా విడుదలైంది
- ఆగస్టు 5 రాశిఫలాలు: గ్రహాల సంచారంతో ఆ రాశుల వారికి ధనలాభాలు
- లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: భారీ గ్యాప్ అప్తో ప్రారంభమయ్యే అవకాశం
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
