నీట్ పరీక్ష రద్దయితే నిరాశపడొద్దు: టాపర్ పాన్షుల్ బన్సాల్

నీట్ పరీక్ష రద్దయినప్పుడు విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ-ఎగ్జామ్‌ను ఒక అవకాశంగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలని AIR 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ సూచించారు.

నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం

నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంపై నిర్మాణాత్మక చర్చ జరగాలని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పెరుగుతున్న మద్దతు

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. దాతలు ఫుడ్ యాప్స్ ద్వారా నిరసనకారులకు భారీగా ఆహారం, నీటిని పంపిస్తున్నారు.

ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో జరుగుతున్న నిరసనల కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా పలు మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది.

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన సీజేపీ ఆందోళనలో ఒక యువకుడు ప్రధాని మోడీపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే

ఢిల్లీలో గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపారని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. తాము శాంతియుతంగా నిరసన చేపడతామని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక

ఢిల్లీలో సాగుతున్న సీజేపీ నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరించారు.