IAS Transfers in Telangana: హరిత, సురేంద్ర మోహన్, రఘునందన్ రావు కీలక మార్పులు

IAS Transfers in Telangana

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతలను మరింత సజావుగా నిర్వహించేందుకు ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా మార్పులు వెంటనే అమలులోకి రావడంతో ప్రభుత్వ శాఖల్లో కొత్త వ్యవస్థ ఏర్పడింది. సైయద్ అలీ ముర్తజా రిజ్వీ (1999 బ్యాచ్), ప్రస్తుతం వాణిజ్య పన్నులు & ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ లో ప్రధాన కార్యదర్శి (పోల్స్) హోదాలో ఫుల్ అడిషనల్ ఛార్జి (FAC) ని అప్పగించారు. దీంతో … Read more

ఎంజీబీఎస్‌కు రావొద్దు

mgbs alternate routes

mgbs rain today : భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో వరద స్థాయి పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు రావొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల నిర్వహణ ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మార్గాల్లో సర్వీసులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు … Read more

IBPS PO Prelims Result 2025: రిజల్ట్ విడుదల డౌన్‌లోడ్ చేయండి

IBPS PO Prelims Result 2025 LINK

Ibps po prelims exam result : ఫలితాలు శుక్రవారం, సెప్టెంబర్ 26, 2025న ఉదయం విడుదల చేయబడ్డాయి. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 17, 23, 24, 2025న నిర్వహించారు. పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 1 గంట సమయం ఉంది. ప్రతి సెక్షన్‌లో కనీస కటాఫ్ మార్కులు సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు డిడక్ట్ అవుతాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా 5,208 పీవో ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత సాధించిన … Read more

BSNL 4G network: రేపు దేశవ్యాప్తంగా ప్రారంభం

bsnl 4g network launch

BSNL 4G network | ఈ 4G సేవలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడ్డాయి. క్లౌడ్-ఆధారిత నెట్‌వర్క్ కావడంతో భవిష్యత్తులో 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ అవుతుంది. సుమారు 98,000 టవర్లలో ఒకేసారి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ ఒడిశాలోని జార్సుగుడా నుంచి నెట్‌వర్క్‌ను ఆవిష్కరిస్తారు. టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గువాహటిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. “భారత్ ఇప్పుడు టెలికాం ఉత్పత్తిలో ఐదో దేశంగా నిలిచింది” అని సింధియా తెలిపారు. ఇప్పటివరకు డెన్మార్క్, స్వీడన్, … Read more

Godavari: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు

Godavari bhadrachalam water level today

రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 30 అడుగుల వద్ద ఉండగా, క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయానికే 40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం లోపు 43 అడుగులకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. నదిలో స్నానాలు చేయడం అత్యంత ప్రమాదకరం అని అధికారులు హెచ్చరించారు. భక్తులు స్నానఘట్టాలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే భద్రమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. … Read more

Group-1 లో విజయ్ కుమార్: NIT బ్యాక్‌గ్రౌండ్ నుండి DSP

Durisetti Vijay Kumar dsp group 1

మన పత్రిక, వెబ్​డెస్క్ విజయ్ కుమార్ ( Durisetti Vijay Kumar ) విద్యా ప్రస్థానం ప్రత్యేకమైనది. స్థానిక SFS హై స్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. NIT ఢిల్లీ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు. ప్రస్తుతం మెటపల్లి RDO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంతో పాటు కఠినంగా సిద్ధమై గ్రూప్-1 పరీక్షలో విజయం సాధించాడు. తండ్రి సత్యనారాయణ, తల్లి … Read more

వాహన మిత్ర స్టేటస్ ఎలా చెక్ చేయాలి? | Vahana Mitra AP

auto driver sevalo nbm application status

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ పథకం ఆటో డ్రైవర్లు, మాక్సీ కాబ్ యజమానులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడం వల్ల మీ దరఖాస్తు ఏ దశలో ఉందో, ఏవైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. స్టెప్-బై-స్టెప్ గైడ్: ఈ ప్రక్రియ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి, సరైన చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం నుండి తాజా సమాచారం, కొత్త సర్క్యులర్స్, డెడ్‌లైన్లు కూడా సులభంగా పొందవచ్చు.

ఏపీలో రేషన్ షాపులు మినీ మాల్స్ | 12 గంటల సరఫరా

AP Mini Malls 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ ప్రస్తుతం నెల 1–15 మధ్య ఉదయం 8–12, సాయంత్రం 4–8 గంటలకు రేషన్ పంపిణీ జరుగుతుంది. కొన్ని డీలర్లు సమయానికి తెరవడం లేదని, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోజంతా (సుమారు 12 గంటలు) రేషన్ షాపులు ఓపెన్ ఉంచాలని నిర్ణయం. ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రారంభించనున్నారు. ప్రతి నగరంలో 15 … Read more

రైల్వేలో డైరెక్ట్ ఉద్యోగం! 1,149 అప్రెంటిస్ పోస్టులు

RRB East Central Railway Apprentices Notification 2025

అప్రెంటిస్‌ శిక్షణ కోసం తూర్పు మధ్య రైల్వే ( RRB East Central Railway Apprentices Notification 2025 ) ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 1,149 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు 25 అక్టోబర్ 2025 నాటికి కనీసం 15 ఏళ్లు, గరిష్ఠం 24 ఏళ్లు ఉండాలి. SC/ST వర్గాలకు 5 సంవత్సరాలు, OBC కు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10–15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. అర్హత: నెలవారీ గౌరవ వేతనం: రూ. … Read more

Trump tariffs: భారత్‌పై 100% సుంకాలు

Trump announced 100% tariff on India

మన పత్రిక, వెబ్​డెస్క్ Trump announced 100% tariff on India: ఈ టారిఫ్లు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి. ఇది అమెరికా దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్య అని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగం ప్రత్యేకంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది. WTO నియమాలకు విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ … Read more