మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ వివాదానికి తెరపడింది
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రానున్న చిత్రం ‘వారణాసి’ టైటిల్ వివాదం సుహాసంగా ముగిసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రానున్న చిత్రం ‘వారణాసి’ టైటిల్ వివాదం సుహాసంగా ముగిసింది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించింది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వంశీ అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
జూలై 23, 2026న దేశవ్యాప్తంగా బంగారం మరియు వెండి ధరలు పెరిగాయి. వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్ల వివరాలను చూడండి.
తెలంగాణలో సొంతిళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద రెండో విడత మంజూరు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పూరిళ్లలో నివసిస్తున్న వారికి ఇందులో ప్రాధాన్యత దక్కుతుంది.
తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద జరిగిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును తిరుపతి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నటుడు విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ రాజకీయ అంశాలతో, మాస్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆయన రాజకీయ ప్రసంగాలలోని డైలాగులతో ఈ సినిమా రూపొందింది.
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మహారాష్ట్రలోని ఠాణెలో చీరల కోసం జరిగిన గొడవలో భార్య తన భర్తను హతమార్చింది. నిందితురాలు సునీతాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.