షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడి దారుణ చర్యల వెల్లడి
షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ చేసిన దారుణాలపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విడాకులు కోరిన భార్య, పిల్లలను అతడు హతమార్చాడు.
షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ చేసిన దారుణాలపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విడాకులు కోరిన భార్య, పిల్లలను అతడు హతమార్చాడు.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గ్రామీణ వినియోగదారుల కోసం తక్కువ ధరకే కొత్త బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
జూలై 13న ఏర్పడుతున్న ధ్రువయోగం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తుల రాశుల వారికి ఆర్థికంగా కలిసిరానుంది.
ఆర్చరీ ప్రపంచకప్లో రజత పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్లు సమావేశమై రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.