రాజకీయాల్లోకి మహిళలను లాగడం సరికాదు: నారా భువనేశ్వరి

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వివాదాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు.

బొండా ఉమాకు నోటీసులపై చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం

ముద్రగడ సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు టీడీపీ నేత బొండా ఉమాకు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు ఆధిపత్యం

దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది, ఈ ఏడాది దేశం నుంచి జరిగిన మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ పోర్టు నుంచే నమోదైంది.

భోగాపురం విమానాశ్రయంపై జగన్ వ్యాఖ్యలకు ఎంపీ కలిశెట్టి కౌంటర్

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.

పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవు: పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక

టీడీపీ విధానాలు, అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా వివరణ సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు.

జోగి రమేశ్ కుటుంబం ముందస్తు బెయిల్ పిటిషన్లు పోలీసులకు మహిళా కోర్టు

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదు కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోసం విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

నల్లమలలో పులుల సంరక్షణకు చర్యలు పెంచుతాం: పవన్ కల్యాణ్

నల్లమల అటవీ ప్రాంతంలో పులుల ఉనికిని శాశ్వతం చేసేలా ఏపీని పులుల సంరక్షణలో ఆదర్శంగా నిలుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ: స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

భూకబ్జా కేసులో పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం

రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.