రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలకు సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. sircilla rain holiday today August 28 వర్షాల … Read more

Urea Dubbaka | టోకెన్ల పంపిణీలో ఏఈఓపై రైతుల ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు. కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. … Read more

MEDAK | 300 మంది విద్యార్థులను సేవ్ చేసిన రెస్క్యూ టీమ్

మన పత్రిక, వెబ్​డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ కళాశాల ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలగా కూడా పనిచేస్తోంది. Medak gurukul degree college rescue news నీటి మట్టం పెరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోట్ల సాయంతో విద్యార్థులను … Read more

భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 … Read more

హైదరాబాద్-కామారెడ్డి మధ్య రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి

మన పత్రిక, వెబ్​డెస్క్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి మార్గంలో రైల్వే రాకపోకలు గందరగోళంగా మారాయి. రెండు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు రద్దయ్యాయి. Hyderabad to kamareddy trains rain news today మరో నాలుగు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. పట్టాలపై నీరు నిల్వ ఉండటంతో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ … Read more

Telangana Rain Holiday | స్కూల్, కాలేజ్ సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 28, 2024న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. డీఈవో రాజు ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. స్కూల్స్ మరియు కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. Rain holiday august 28 telangana today జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని … Read more

TG INTER EXAMS 2026 | ఇంటర్ పరీక్షలు జనవరిలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. Telangana Inter exams in January 2026. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నిర్వహించేవి. కొత్త నిర్ణయంతో పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. దీని వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, … Read more

Indiramma Houses | రూ. 1,000 కోట్లు విడుదల, 2.04 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( TELANGANA ) పేదలకు సొంతిళ్లు కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Indlu ) పథకం వేగంగా పురోగమిస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు రూ. 1,000 కోట్లు లబ్ధిదారులకు చెల్లించారు. Indiramma Houses news రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. అందులో 2.04 లక్షల … Read more

Rain Alert | : సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, ప్రజలకు కీలక సూచనలు చేశారు. Rain alert in Telangana జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 31 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలను వెంటనే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, వంకల మీద ఉన్న కల్వర్టుల మీద ప్రయాణాలను … Read more

Sadabainama | సాదాబైనామా భూముల నమోదుకు గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ హైకోర్టు సాదాబైనామా భూముల నమోదుపై విధించిన స్టేను తొలగించింది. ఈ తీర్పు లక్షలాది మంది పేదల కలలకు సాకారం చేసే అవకాశం కలిపింది. Sadabainama Telangana latest News పూర్వపు ప్రభుత్వం 9.26 లక్షల దరఖాస్తులు స్వీకరించినా, 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి మార్గం చూపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో హైకోర్టులో పోరాడిందని, సీఎం రేవంత్ రెడ్డి … Read more