మన పత్రిక, వెబ్డెస్క్ : రాజన్న సిరిసిల్ల ( RAJANNA SIRCLLA ) జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) నేడు జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించారు (Rajanna Sircilla School Hoilday Today ) . జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
sircilla rain holiday today August 28
వర్షాల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితులు సాధారణంగా మారే వరకు పాఠశాలలు మూసివేయబడతాయని, తదుపరి సమాచారం అధికారిక ప్రకటన ఆధారంగా ఇవ్వబడుతుందని తెలిపారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
