Sircilla Municipal Election Results 2026: ఏకపక్ష తీర్పు ఇచ్చిన ప్రజలు!
మన పత్రిక వెబ్డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా మరోసారి రెపరెపలాడింది. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పును అందిస్తూ, కంచుకోటను కాపాడుకునేలా స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. అభివృద్ధిని చూసే ఓట్లు వేశామని సిరిసిల్ల ప్రజలు ఈ ఫలితాల ద్వారా నిరూపించారు. మున్సిపాలిటీలోని మొత్తం 39 వార్డులకు గాను కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. … Read more