జగిత్యాలలో పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బాడా బస్సు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది విద్యార్థులు ఉన్నారు.
జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బాడా బస్సు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది విద్యార్థులు ఉన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్తో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ మంత్రి నారా లోకేశ్కు వైసీపీ నేత పేర్ని నాని బహిరంగ సవాల్ విసిరారు. సీఎంతో చర్చకు జగన్, లోకేశ్తో చర్చకు తాను సిద్ధమని పేర్కొన్నారు.
అమరావతిలో దేశంలోనే తొలిసారిగా ప్రెసిషన్ ఆంకాలజీ క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం చేసుకుంది.
వరంగల్ జిల్లాలో ఉబర్ బైక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజువారీ ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు స్థానిక డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు.
లైంగిక ఆరోపణలను ఖండిస్తూ తాను ఊళ్లోనే ఉన్నానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఏపీ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని వెల్లడించింది.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ పోస్టుకు హాజరైన అభ్యర్థి పరీక్ష ఫలితాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పెండింగ్ కేసులు ఉన్నంత మాత్రాన డిస్క్వాలిఫై చేయలేరని స్పష్టం చేసింది.
రూ.3.54 కోట్ల ఐటీసీ రీఫండ్ రీవిజన్ కేసులో పిహెచ్ జ్యువెల్స్ వేసిన రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. పన్ను అధికారుల చర్యలను సమర్థించింది.
ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను మాత్రమే మానవ హక్కుల కమిషన్ విచారించగలదని, ప్రైవేటు కంపెనీల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికార పరిధి దానికి లేదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.