TG: ఏప్రిల్ 4న క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
మన పత్రిక, రాజకీయం: క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం (మార్చి 30) ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 4, 2026న ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న ఫలితాలు … Read more