క్యాతన్పల్లి బీఆర్ఎస్ కైవసం
మన పత్రిక: మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలుమార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు శనివారం నిర్వహించగా, బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. చైర్మన్గా సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ చైర్మన్గా సరిత (సీపీఐ) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్కు 7, ఒక ఇండిపెండెంట్కు ఒక స్థానం లభించింది. అయితే … Read more