Current affairs 2 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 2, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 2, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. 2025లో $125 బిలియన్ ఆదాయం దాటిన మొదటి భారతీయ కంపెనీ ఏది?రిలయన్స్ బంగ్లాదేశ్ భారత్ కు మూడు ల్యాండ్ పోర్టులు మూసివేసింది ఎందుకు?భారత్ ఎగుమతులు ఆపిన తర్వాత జమ్మూలో వరదల తర్వాత వంతెనను 12 గంటల్లో … Read more

Andhra News: వైసీపీ యూరియా కొరతపై ఆందోళనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై స్పందిస్తూ వైసీపీ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు కారణం టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ … Read more

BSNL Freedom Plan గడువు పొడిగింపు

మన పత్రిక, వెబ్​డెస్క్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఈ నెల 30న ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు BSNL అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ కింద కేవలం రూ.1కే ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. అంతేకాకుండా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ … Read more

NIMS: పిల్లలకు ఉచిత గుండె పరీక్షలు, ఆపరేషన్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ NIMS free Heart Surgery పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నిమ్స్ లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్ నుండి వచ్చిన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు పిల్లలకు ఉచిత మెడికల్ టెస్టులు చేయనున్నారు. అవసరమైతే ఉచిత గుండె ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఖర్చును ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్ఎఫ్ … Read more

కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ నిరసనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ BRS Protests Against Kaleswaram Report కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసనలు తెలిపింది. ఈ నివేదిక తప్పుడుగా ఉందని, కాంగ్రెస్ పార్టీ కుట్ర భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ముందు కేటీఆర్ … Read more

పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు!

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ వారం పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5, శుక్రవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. సెప్టెంబర్ 6, శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సెలవు ఉండనుంది. ఏపీలో ఈ రోజు సెలవు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం వారంవారీ సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు లభిస్తోంది. … Read more

IBPS RRB Recruitment 2025: ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు | 13,217 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. IBPS RRB నియామకం 2025 కింద 13,217 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1, 2025 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025. ఈ నియామకంలో ఆఫీసర్ స్కేల్ I, II, III మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు … Read more

నల్లగొండ జిల్లా PSHMA-TG అధ్యక్షుడిగా D. వెంకటరత్నం ఎన్నిక

మన పత్రిక, వెబ్​డెస్క్ PSHMA-TG రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సమక్షంలో నల్లగొండ జిల్లా PSHMA-TG కొత్త అధ్యక్షుడిగా D. వెంకటరత్నం గారు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా N. శ్రీనయ్య గారు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకు చెందిన PSHMA-TG శాఖ వారు వెంకటరత్నం, శ్రీనయ్య గార్లకు, నల్లగొండ జిల్లా శాఖకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి హెడ్ మాస్టర్ సమస్యలు, డిమాండ్లు, ఉద్యోగ చార్ట్ విషయాలపై రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తారని … Read more

పంచాయతీ రాజ్ బిల్లుపై గవర్నర్ కు అఖిలపక్ష విజ్ఞప్తి

మన పత్రిక, వెబ్​డెస్క్ తెలంగాణ అసెంబ్లీలో ( Telangana Assembly ) ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) హైలైట్ చేశారు. ఈ విషయాన్ని … Read more

MODI: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

మన పత్రిక, వెబ్​డెస్క్ చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర ( sco summit ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఫొటోలు షేర్ చేశారు. ఆయనతో హత్తుకుని, నవ్వుతూ సంభాషించిన సన్నివేశాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది. … Read more