లార్డ్స్ మైదానంలో గౌతమ్ గంభీర్ను పట్టించుకోని రోహిత్ శర్మ
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా ఓడిపోయింది. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో గౌతమ్ గంభీర్ను రోహిత్ పట్టించుకోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.