పంచాయతీ ఫలితాలే మా పాలనకు గీటురాయి.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
మన పత్రిక, వెబ్డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 12,702 పంచాయతీలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గెలవగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారని వివరించారు. మొత్తంగా 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కేవలం 33 శాతం (బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710) స్థానాలకే పరిమితమయ్యాయని … Read more