Ramcharan : “పెద్ది” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన గ్లోబల్ స్టార్.. అయినా కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..

Ram charan give clarity on Peddi Release date

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై ఇప్పటికి క్లారిటీ లేక ఫ్యాన్స్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ గా మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్… ఆ తర్వాత డేట్ మార్చి ఏప్రిల్ 30ను విడుదలవుతుందని ఫైనల్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆ డేట్ నుండి కూడా తప్పుకుని, పెద్ది జూన్ లో రిలీజ్ … Read more

Ramayana Teaser : విడుదలైన “రామాయణ” టీజర్… ఈ దీపావళికే మైథలాజి గ్రాండియర్ విజువల్ వండర్

Ramayana Teaser Talk 2026

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “రామాయణ” (Ramayana) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.2000 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కు మంచి స్పందన లభించగా, హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక రామాయణ టీజర్‌ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్ మరియు నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. … Read more

విజయవాడ: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా

మన పత్రిక: తెలుగు బిగ్‌బాస్‌ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే వివాహం జరిగినప్పటికీ, తొలి వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సొంతూరికి వెళ్లి భర్తతో కలిసి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయవాడకు చెందిన తమన్నాతెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. … Read more

మీసేవ వినియోగ ఛార్జీలు పెంపు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలపై వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులతో పాటు సేవలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో మొత్తం భారం 77–78 శాతం వరకు పెరిగింది. కేటగిరీ-ఏ … Read more

అర్ధరాత్రి ఇండోనేషియాలో భూకంపం

మన పత్రిక: ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు రేకెత్తించింది. రిక్టర్ స్కేలుపై 6.1 నుంచి 6.8 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తూర్పు ఇండోనేషియాలోని తెర్నేట్ సమీప సముద్ర గర్భంలో కేంద్రీకృతమయ్యాయి. భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ BMKG తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మలేషియా, ఫిలిప్పీన్స్ … Read more

ఆర్టెమిస్ -2 ప్రయోగం విజయవంతం

మన పత్రిక: అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపట్టిన ప్రతిష్టాత్మక Artemis II మిషన్ ఫ్లోరిడాలోని Kennedy Space Center నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1972లో జరిగిన Apollo 17 తర్వాత సుమారు 54 ఏళ్ల విరామం అనంతరం మానవులను చంద్రుడి దరిచేర్చే తొలి క్రూడ్ మిషన్‌గా ఇది చరిత్రలో నిలిచింది.నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన Space Launch System (ఎస్‌ఎల్‌ఎస్‌) రాకెట్ సహాయంతో Orion క్యాప్సూల్ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమైందని, వ్యోమగాములు … Read more

AP: లోక్ సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

మన పత్రిక, రాజకీయం: అమరావతి పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. మార్చి 28న కూటమి ప్రభుత్వం అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ కూడా … Read more

Oracle : ఒరాకిల్ బిగ్ షాక్.. 30 వేల లేఆఫ్స్, భారత్‌లోనే 12 వేల మందికి గుడ్‌బై!

Oracle Delivers a Massive Shock: 30,000 Layoffs, 12,000 Employees Bid Farewell in India Alone

అమెరికా టెక్ దిగ్గజం Oracle Corporation భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపట్టింది. AI పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇందులో ఇండియా లోనే దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే… చాలామందికి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 5–6 గంటల సమయంలోనే ఇమెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే ఉద్యోగం నుంచి రిలీవ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ … Read more

BREAKING: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి

మన పత్రిక, తెలంగాణా: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చినప్పటి దయనీయ ఘటనగా ఇది జరిగింది. భక్తులు తెలిపారు, ఏర్పాట్లు సక్రమంగా లేనందున ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి తక్షణ చికిత్స అందించారు. స్థానికులు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఏర్పాట్లలో జాగ్రత్త తీసుకోవాలని అధికారులు … Read more

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

మన పత్రిక: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే గత నెలలోనే రూ.115 పెంపు జరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలలతో హోటళ్లు, చిన్న వ్యాపారులపై భారం మరింత పెరుగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తడంతో ధరలు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల … Read more