ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల విజయకేతనం
మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడకు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఎంపీసీ విభాగానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించి ఏకంగా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. ఎంపీసీ విభాగంలో శ్రావణి 468 మార్కులు, అంజన 468 మార్కులు, చంద్రలేఖ 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. అదేవిధంగా హన్సిక 467, అక్షిత 467, వాణి 467 … Read more