WhatsApp

Banglore Crime : కోరిక తీర్చలేదని మహిళా టెక్కీ మర్డర్..

softwere teche murderd in banglore

కోరిక తీర్చలేదని ఓ సాఫ్ట్వేర్ మహిళా టేకి ని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో బెంగళూర్ (Banglore) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila kushalappa) (34). బెంగుళూర్ లో రామ్మూర్తినగర ఠాణా పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల. అయితేఈనెల 3న … Read more

సిమెంట్ మిల్లర్‌లో చిక్కుకుని యువకుడి చేయి నుజ్జునుజ్జు

మన పత్రిక, వెబ్​డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

చలి కోసం బొగ్గుల కుంపటి.. చిన్నారులు సహా నలుగురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బీహార్‌లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు … Read more

ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ..

మన పత్రిక, వెబ్​డెస్క్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన వీకే అశోక్ (45), పూర్ణిమ (36) దంపతులు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఓ 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తుండగా, పూర్ణిమ ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. అయితే, గత … Read more

బస్సు ప్రమాదం.. 15 మంది మృతి, 19 మందికి గాయాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ‘కహాయా ట్రాన్స్‌పోర్టు’ (Kahaya Transport) బస్సు అదుపుతప్పి క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న భారీ కాంక్రీట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద వివరాలు:

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, కేసు నమోదు.

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు. స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ … Read more

నవ దంపతుల మృతి.. వంగపల్లి వద్ద విషాదం.

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య నవ దంపతులు రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)గా గుర్తించారు. వీరు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో (Machilipatnam Express) విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగపల్లి దాటిన తర్వాత ఇద్దరూ రైలు ద్వారం (Door) వద్ద … Read more

Samantha : ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేయనున్న హీరోయిన్ సమంత

Samantha joins with united nations against online harassment

Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది. ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా … Read more

Husband Suicide : చికిత్స పొందుతూ 8 నెలల గర్బిణీ మృతి.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

husband commits suicide after pregnant wife dies in shamsabad

Husband Suicide : 8 నెలలు నిండిన ఓ గర్బిణీ నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో అది తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అందులోనూ తన భార్య కడుపులో ఉన్నది కవల పిల్లలు. కవలలు జన్మిస్తారని ఎంతో ఆశపడ్డ ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్న విజయ్.. ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో నివాసం … Read more