ఓటీటీలో శ్రీ విష్ణు క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’
మన పత్రిక, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ ఏడాది వరుస సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులకి పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తక్కువ గ్యాప్లో రెండు సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్లో హల్చల్ సృష్టించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన విష్ణు విన్యాసం రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలో, మార్చి 6న మృత్యుంజయ్ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో … Read more