మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న కాజియా లిజ్ మెజో
రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
దేశీయ మార్కెట్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలతో పాటు వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పసిడి రేట్ల వివరాలు వెల్లడయ్యాయి.
రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా మొదటి మూడు రోజుల్లోనే భారత్లో రూ.50 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటింది.
తెలంగాణ ఓటర్ల జాబితా సవరణలో 73.39 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటింది.
తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ ఏడాది సూర్యకు ఇది రెండో రూ.200 కోట్ల చిత్రం.
టాక్సిక్ సినిమా ప్రి-రిలీజ్ వేడుకలో ఫ్లడ్లైట్ పోల్ కూలిన ఘటనపై పేట్బషీరాబాద్ పోలీసులు కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, చిత్ర యూనిట్పై కేసు నమోదు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం వెల్లడించింది.
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఇరుముడి సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.24.20 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించింది.