ఈ 3 రాశుల వారికి రాజయోగం, విశేష ధనలాభం! (ఏప్రిల్ 5 – 11)
మన పత్రిక, హైదరాబాద్: గ్రహాల కదలికలు, సంచారాల ఆధారంగా కొత్త వారం (ఏప్రిల్ 5 నుంచి 11 వరకు) రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఈ వారంలో సూర్యుడు, కుజుడు, శని గ్రహాలు మీన రాశిలో సంచరించనున్నాయి. అలాగే బుధుడు కుంభ రాశిలో, శుక్రుడు మేష రాశిలో, గురువు మిథున రాశిలో ఉండనున్నారు. ఇక చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో సంచరిస్తాడు. ఈ విశేష గ్రహాల కలయిక వల్ల ఈ … Read more