శంషాబాద్లో లారీని ఢీకొన్న కారు, యువకుడు మృతి
శంషాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, లారీని ఢీకొనడంతో అజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు.
శంషాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, లారీని ఢీకొనడంతో అజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు.
నీట్ పరీక్ష అక్రమాలకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన సంసద్ చలో నిరసన ప్రదర్శనలో పోలీసులు బలప్రయోగం చేశారన్న పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.
పాస్పోర్టు ఫీజుల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని విదేశాంగ శాఖకు సూచించింది.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించారు.
విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే పాత్ర నిడివిని దర్శకుడు హెచ్. వినోద్ తగ్గించారు. ఎడిటింగ్ సమయంలో పలు సన్నివేశాలను తొలగించినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ నడిఒడ్డున కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కర్రలతో కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో నాంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీట్ పరీక్ష రద్దయినప్పుడు విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ-ఎగ్జామ్ను ఒక అవకాశంగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలని AIR 2 టాపర్ పాన్షుల్ బన్సాల్ సూచించారు.
మద్యం తాగి వాహనం నడిపినందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఆగస్టు 18 నుండి ఆయన శిక్షను అనుభవించాల్సి ఉంది.