Hyderabad: కూకట్పల్లిలో నల్లచెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
మన పత్రిక, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని కూకట్పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నల్లచెరువును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు వద్ద గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా హైదరాబాద్ను మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా … Read more