రామాయణ ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొత్త వివరాలను వెల్లడించారు.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రామాయణ సినిమా ట్రైలర్ డిజిటల్ విడుదల వాయిదా పడింది. నిర్మాత నమిత్ మల్హోత్రా కొత్త వివరాలను వెల్లడించారు.
తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా నాగబంధం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది.
ఐఫోన్ 14 ప్రో ఆర్డర్ చేసిన వినియోగదారునికి గడ్డం నూనె డెలివరీ చేసినందుకు గాను రూ.1.11 లక్షలు వెనక్కి ఇవ్వాలని, అలాగే నష్టపరిహారం చెల్లించాలని ఫ్లిప్కార్ట్ను ముంబై వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
మోదీ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారిపై దాష్టీకానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు.
పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ తీవ్ర ఆవేదన కలిగించిందని అభిజీత్ దీప్కే తల్లి అనిత దీప్కే అన్నారు.
క్యూనెట్ పేరిట మోసానికి పాల్పడిన ఐదుగురు ప్రతినిధులను హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పాఠశాలలో రాత్రి భోజనం వికటించి సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.