పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి మరింత కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన నూతన బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి మరింత కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన నూతన బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని కోక్ ఓవెన్ విభాగంలో జరిగిన ప్రమాదంలో అనంత బార్వే అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు.
ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న విద్యార్థుల నిరసనల సమయంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తీవ్రంగా ఖండించింది.
నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతుగా ముంబైలో జరిగిన నిరసనలో పోలీస్ వ్యాన్ను రియా అహిర్ అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
వరుణ్ తేజ్ నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే థియేట్రికలేతర హక్కుల ద్వారా రూ. 26 కోట్లు సాధించింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసైనికులు కలసికట్టుగా పనిచేయాలని జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల వృద్ధ దంపతులు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జలగం ప్రసాదరావుకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది.
తిరుమలలో శబ్ద కాలుష్య నియంత్రణకు గాను టీటీడీ మరియు పోలీసులు ‘నో హారన్’ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ రూల్స్ పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు.