కామారెడ్డి వరద బాధితులకు ఆర్థిక సహాయం

మన పత్రిక వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు పంపిన నివేదిక ఆధారంగా ఈ నిధులు మంజూరయ్యాయి. నగరంలో పాక్షికంగా దెబ్బతిన్న 67 ఇళ్లకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న 67 ఇళ్ల మరమ్మతుకు ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. వరద … Read more

Pension: CPS రద్దు, OPS పునరుద్ధరణకు డిమాండ్‌

సెప్టెంబర్ 1, 2025న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో TGE JAC ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం CPS/UPS రద్దు, OPS పునరుద్ధరణ కోసమే జరిగింది. TGTTF రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. CPS తెచ్చినప్పుడు ఉద్యోగులకు అర్థం కాలేదని, కానీ ఇప్పుడు అది అన్యాయమని అర్థమైందని చెప్పారు. మాస్ మూవ్మెంట్ లేకుండా ఏదీ సాధించలేమని హెచ్చరించారు. ప్రస్తుతం CPS రద్దు అనేది అన్ని JACలకు, పార్టీలకు … Read more

PM Svanidhi Yojana: రూ.90 వేల వరకు రుణం

మన పత్రిక, వెబ్​డెస్క్ ప్రధాన మంత్రి స్వానిధి యోజన ( PM SVANidhi ) వీధి వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబడిన కీలక పథకం. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు మార్చి 31, 2030 వరకు పొడిగించబడింది. లబ్ధిదారులు ఇప్పుడు రూ. 90,000 వరకు రుణం పొందవచ్చు. ఇది గతంలో రూ. 80,000 గా ఉండేది. ఎటువంటి భద్రత లేకుండా ఈ రుణం అందుబాటులో ఉంటుంది. రుణం మూడు … Read more

SBI PO Prelims Result 2025: ఫలితాలు 2025 విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆగస్టు 4 మరియు 5, 2025న నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను SBI అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. state bank of india po prelims result 2025 మొత్తం 541 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు SBI వెబ్‌సైట్‌లో “Recruitment Results” విభాగానికి వెళ్లి, CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ కింద … Read more

Karimnagar: సెప్టెంబర్ 3న కరీంనగర్ లో ఉద్యోగ మేళా

మన పత్రిక, వెబ్​డెస్క్ Job mela Karimnagar on 3 September కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2025న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో జరుగుతుంది. ఈ మేళాలో 120 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఫార్మసిస్ట్ (40), కస్టమర్ సేల్స్ అసిస్టెంట్ (20), స్టాక్ పికింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్ (30), ఆడిట్ అసిస్టెంట్ … Read more

Current affairs 2 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 2, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి సెప్టెంబర్ 2, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. 2025లో $125 బిలియన్ ఆదాయం దాటిన మొదటి భారతీయ కంపెనీ ఏది?రిలయన్స్ బంగ్లాదేశ్ భారత్ కు మూడు ల్యాండ్ పోర్టులు మూసివేసింది ఎందుకు?భారత్ ఎగుమతులు ఆపిన తర్వాత జమ్మూలో వరదల తర్వాత వంతెనను 12 గంటల్లో … Read more

Andhra News: వైసీపీ యూరియా కొరతపై ఆందోళనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై స్పందిస్తూ వైసీపీ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు కారణం టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ … Read more

BSNL Freedom Plan గడువు పొడిగింపు

మన పత్రిక, వెబ్​డెస్క్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఈ ప్లాన్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఈ నెల 30న ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు BSNL అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ కింద కేవలం రూ.1కే ఉచిత సిమ్ కార్డ్ లభిస్తుంది. అంతేకాకుండా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ … Read more

NIMS: పిల్లలకు ఉచిత గుండె పరీక్షలు, ఆపరేషన్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ NIMS free Heart Surgery పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు నిమ్స్ లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. బ్రిటన్ నుండి వచ్చిన వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు పిల్లలకు ఉచిత మెడికల్ టెస్టులు చేయనున్నారు. అవసరమైతే ఉచిత గుండె ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఖర్చును ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్ఎఫ్ … Read more

కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ నిరసనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ BRS Protests Against Kaleswaram Report కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసనలు తెలిపింది. ఈ నివేదిక తప్పుడుగా ఉందని, కాంగ్రెస్ పార్టీ కుట్ర భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ముందు కేటీఆర్ … Read more