Andhra News: అక్టోబర్ 4న రూ.15 వేలు
అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు ‘వాహనమిత్ర’ ( AP vahana mitra payment ) పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ ప్రకటనను సీఎం అసెంబ్లీలో చేశారు. పెండింగ్ చలాన్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయాల్లో క్లియరెన్స్ ఉన్న డ్రైవర్లకు మాత్రమే ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు. … Read more