తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా ( Sandeep Kumar Jha ) ను హైదరాబాద్లోని ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ( TR and B ) శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ ఉత్తర్వులతో అతను రాజన్న సిరిసిల్ల బాధ్యతల నుంచి విముక్తి పొందారు.
Advertisement
IAS Transfers in Telangana List
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
