పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్.. రూ. 750కే రూ. 15 లక్షల బీమా

postal department insurance

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు తపాలా శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మంలో జరిగిన అవగాహన సదస్సులో పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రధానంగా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ కింద కేవలం రూ. 750 చెల్లిస్తే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే రూ. 550 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా సౌకర్యం … Read more

ఎన్నికల సిబ్బందికి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన రెమ్యూనరేషన్!

telangana polling staff remuneration hike 2025 panchayat elections

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలింగ్ సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్‌ (REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025) ను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ పెరిగిన చెల్లింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి టి.ఏ (TA), డి.ఏ (DA) మరియు ఇతర … Read more

TG News: తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం

Telangana Rising Global Summit 2025

తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం: సీఎం రేవంత్ రెడ్డి మన పత్రిక, వెబ్​డెస్క్: మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) తొలిరోజు ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. … Read more

PMAY-G ఆవాస్ పథకం 2025 – AI చెకింగ్‌తో దరఖాస్తు పరిశీలన

PMAY-G AI Checker Tool 2025: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (Pradhan Mantri Awaas Yojana Gramin PMAY-G) కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు కొత్త గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తులు Awaas Plus 2025 App ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక AI Checker Tool ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆవాస్ పథకం 2025 తాజా అప్డేట్ | PMAY-G Latest Update 2025 Geo-tagging Photos … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అమెరికా విమానాలే టార్గెట్.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్! మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని … Read more

SBI Jobs: పరీక్ష లేకుండా ఎస్బిఐలో 996 ఉద్యోగాలు..

పరీక్ష లేకుండా ఎస్బిఐలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 996 పోస్టులు ప్రకటించగా, ఇందులో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ లేదా ఎంబీఏ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Andhra Pradesh Sachivalayam Details

Know Your Sachivalayam Details: మీ సచివాలయంలో పనిచేసే సిబ్బంది పూర్తి వివరాలను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా PDF రూపంలో సులభంగా పొందవచ్చు. పేరు, మొబైల్ నెంబర్, CFMS ID లేదా ఆధార్ చివరి 4 అంకెలను ఎంటర్ చేసి ఎవరైనా తమ సచివాలయ సిబ్బంది లిస్టును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే భద్రతా కారణాల వల్ల ఫోన్ నెంబర్లు మాస్క్ చేసి ఉంటాయని గమనించాలి. Know Your Sachivalayam Details by manapatrika.com Know Your Sachivalayam … Read more

రీతూ చౌదరి అవుట్.. పవన్ విన్నర్ అంటూ కామెంట్స్.

మన పత్రిక, వెబ్​డెస్క్: బిగ్‌బాస్‌ సీజన్‌ 9 (bigg boss 9 telugu) తుది దశకు చేరుకుంటున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో ‘రీతూ చౌదరి’ హౌస్ నుంచి బయటకు వచ్చారు. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీతూ ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన రీతూ … Read more

మరో 77 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల రద్దు పర్వం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 38 సర్వీసులు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 39 సర్వీసులు కలిపి.. మొత్తంగా 77 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రద్దయిన ఇండిగో విమానాల సంఖ్య … Read more

పూజారి ఇంట్లో 40 తులాల బంగారం, రూ. 6 లక్షలు మాయం.

nagarkurnool

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు … Read more