తెలంగాణలో గరిష్ఠ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం

దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరగగా, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 6.36 శాతం నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.

ఢిల్లీలో దారుణం: పుట్టినరోజే భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్

ఢిల్లీలో తన భార్య పుట్టినరోజునాడు ఆమెను కాల్చి చంపిన కానిస్టేబుల్ మనీశ్ భాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సాంకేతిక లోపాల కారణంగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైంది. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం.

పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స: ఆరోగ్యంపై స్పందించిన అన్నా కొణిదెల

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.

మేడిగడ్డ ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా: మంత్రి ఉత్తమ్‌కు జగదీశ్ రెడ్డి సవాల్

మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.

పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.